06/06/2020
1999-20వ సంవత్సరంలో మాదాపూర్, కొండాపూర్ లో భూమి కొనడం మిస్ అయినా
కొందరు తరువాత 2010వ సంవత్సరంలో
గచ్చిబౌలి, గోపన్నపల్లిలో క్యాచ్ చేశారు
హబ్సిగూడ ఉప్పల్ ,
బోడుప్పల్ పీర్జాదిగూడ లో కొనలేనివారు
భువనగిరి, యాదగిరిగుట్ట లో కొంటున్నారు
సుచిత్రనా ఎక్కడో దూరం అన్నవారు అక్కడ
కొనలేనిపరిస్థితులలో ఉన్నారు, 2018 వ
సంవత్సరంలో మదీనాగూడలో కొనలేని వారు
అది దాటి పటాన్ చెరు లోపల రామేశ్వరంబండ
ఇనోలు ఇంద్రేశం కళ్ల ముందు గాగిల్లాపూర్ రోడ్
బిట్స్ యాబై వేలు టచ్ అయింది ,శంకరపల్లి
ఇప్పుడు మిడిల్ క్లాస్ చెయ్యిదాటింది
ఇప్పుడు సదాశివపేట లో కొంటున్నారు
మణికొండనా అన్నోళ్లు నార్సింగి లో కుడా వద్దు
కాస్టలీ అంటున్నారు ఇకపోతే ఆదిభట్ల
మహేశ్వరం ఇక్కడ కుడా చుక్కలు
కనబడుతున్నాయి .
శంషాబాద్ లో నలభై వేల నుండి అరవై వేలు గజం
కొనలేని పరిస్థితి ఇప్పుడు అందరి చూపు
కూతవేటు దూరంలో ఉన్న" షాద్ నగర్ "వైపు
పడింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వారికి అందరికీ
అందుబాటు ధరల్లో భూమి దొరుకుతుంది.
ఇప్పుడు ఈ అవకాశాన్ని వదలకండి
హైదరాబాద్ లో ఇప్పటికే కోటిన్నర జనాభా ఉంది
2030 నాటికి 3 కోట్ల జనాభా పెరుగుతుంది
అని ఐకయరాజ్యసమితి నివేదిక ఉంది
జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు
హైదరాబాద్ దేశంలో అతిపెద్ద
నగరం కావడానికి ఎంతో సమయం పట్టదు
కావున ఎక్కడ లీగల్ గా భూమి వుందో
మన భూమిక ఎక్కడ రక్షణ వుందో
అక్కడ కొనాలి పూర్తి వివరాలకు
సంప్రదించండి.
సేల్స్ మేనేజర్
మొహమ్మద్ సలీం.
8555929636,
9000855397.