24/01/2026
నిత్యశ్రీ ఫామ్ ల్యాండ్స్ – భూమి + ఎర్ర చందనం = భవిష్యత్కు శాశ్వత ఆదాయం, ఈ రోజుల్లో బ్యాంక్ FDలు, గోల్డ్, షేర్లు అన్నీ మారుతూ ఉంటాయి,
కానీ భూమి + ప్రకృతి ఆధారిత పెట్టుబడి మాత్రం ఎప్పటికీ విలువ తగ్గదు.
అందుకే మీ కుటుంబ భవిష్యత్ కోసం
Best Investment – Village కి దగ్గరలో, ఇళ్ల మద్యలో అనే కాన్సెప్ట్తో తీసుకువచ్చిన ప్రాజెక్ట్ – నిత్యశ్రీ ఫామ్ ల్యాండ్స్
ప్రకాశం జిల్లా కనిగిరి, C.S పురం దగ్గర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే మరియు నేషనల్ హైవే మధ్యలో విస్తరించి ఉన్న 80 ఎకరాల ఎర్ర చందనం ఫామ్ ల్యాండ్ వెంచర్ ఇది. భవిష్యత్ విలువ పెరిగే లొకేషన్లో, ప్రకృతి ఒడిలో సురక్షితమైన పెట్టుబడిగా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను రూపొందించుకుంది.
- ప్రతి 10 సెంట్ల ప్లాట్కు పాస్ బుక్ లభిస్తుంది మరియు రైతు భరోసా స్కీమ్ కూడా వర్తిస్తుంది.
- ప్రతి 10 సెంట్లలో 40 ఎర్ర చందనం మొక్కలు నాటబడి ఉన్నాయి.
- ప్రస్తుతం ఈ మొక్కలు 5 సంవత్సరాలుగా పెరుగుతున్నాయి.
- మరో 10 సంవత్సరాలు ఎదిగితే (మొత్తం 15 సంవత్సరాలు) ఈ 40 మొక్కలపై సుమారు ₹1 కోటి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
- ఇందులో 60% ఆదాయం పూర్తిగా కస్టమర్కు, మిగిలిన 40% కంపెనీకి (మెయింటెనెన్స్, సెక్యూరిటీ మరియు నిర్వహణ ఖర్చుల కోసం) ఉంటుంది.
ప్రాజెక్ట్లో కంపౌండ్ వాల్, సోలార్ ఫెన్సింగ్, CC కెమెరాలు, 24 గంటల సెక్యూరిటీ, డాగ్ స్క్వాడ్ పర్యవేక్షణ, ఎంట్రన్స్ గేట్, గెస్ట్ హౌస్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించబడినది.
ఇది కేవలం భూమి కొనుగోలు మాత్రమే కాదు, మీ పిల్లల చదువు, పెళ్లి, రిటైర్మెంట్ మరియు కుటుంబ భవిష్యత్కు లైఫ్ టైమ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందించే దీర్ఘకాలిక పెట్టుబడి.
ఈ రోజు పెట్టుబడి – రేపటి కోటి రూపాయల భద్రత...
మరిన్ని వివరాలకు మరియు ఫ్రీ సైట్ విసిట్ కోసం ఈ రోజే సంప్రదించండి. 7993487514 , 9494091164