02/09/2023
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పురస్కరించుకుని , ఇకపై ఆస్తుల కొనుగోలు చేసినప్పుడు , ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం వద్దనే ఉంచేయబడతాయి. ఆస్తి యొక్క యజమానికి ఇవ్వబడవు. ఇప్పటికే ద్రాక్షారామం మరియు విజయవాడ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారట.
పెట్టుబడి పెట్టి ఆస్తులను అట్టే పెట్టుకునే ఉద్దేశ్యం ఉన్నవాళ్లకు ఇది త్వరపడవలసిన సమయం.
రాజమండ్రి రూరల్ లోని రాజవోలు గ్రామ పంచాయతీలో రాజవోలు - కేశవరం రోడ్డుని ఆనుకుని DTCP APPROVED LAYOUT లో రెండు వైపులా రోడ్లు గల కొన్ని స్థలాలు మంచి ధరలో (చదరపు గజం రూ 25,000/-) అమ్మకానికి ఉన్నవి. (రేటు మాట్లాడుకోవచ్చు).
మీకు ఆసక్తి ఉన్నట్లయితే నాకు తెలియచేయండి . తప్పకుండా మంచి పెట్టుబడి అవుతుంది.
ఎనిమిది (8) సైట్లు ఏక ముక్కగా ఉన్నావి. దాదాపుగా 1600 చదరపు గజాల విస్తీర్ణం ఉంటుంది.
పడమర వైపు లేఅవుట్ రహదారి (40 అడుగులు వెడల్పు) , తూర్పున పంచాయతీ చెరువు గట్టు రహదారి (దాదాపుగా 30 అడుగులు వెడల్పు) రహదారుల మధ్య అద్భుతమైన ప్లాట్స్ కలవు. తూర్పున చెరువు ఉండటం వల్ల అద్భుతమైన వాస్తు ఉండవచ్చు, ఈ స్థలాలకు.
ఆలస్యం చేయవద్దు. వెంటనే కాల్ చేయండి.
Contact Numbers : 7013894752, 6281947404.
Location: Rajavolu village panchayat
Distance from National Highway: 2 . 7 kilometres
Distance from Railway station 4 . 5 kilometres (approximately)