01/10/2024
2047 నాటికి దేశానికి మార్గదర్శనంగా, పేదరికంలేని సమాజం, నైపుణ్యం గల యువత, అందరికి ఆరోగ్యం మరియు సుసంపన్నమైన సమాజం ఉంటుందనికోరుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర 2047’ దార్శనిక ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఈ విజన్డాక్యుమెంటు మన రాష్ట్రం సాధించాలనుకున్న లక్ష్యాలు, ఉద్దేశ్యాలు, కోరుకున్నఫలితాలుసాధించడానికి అవసరమైనటువంటి ఒక మూలాధార ప్రణాళికా రచనకు దోహదపడుతుంది. దీనికి మీ సలహాలను http://swarnandhra.ap.gov.in/Suggestions ద్వారా తెలుపవచ్చు.