02/08/2021
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకు నా ప్రత్యేక అభినందనలు. 2016లో రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్లో కూడా పతకం సాధించి ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా కొత్త అధ్యాయం లిఖించింది.