25/11/2025
పేరమ్ గ్రూప్ – కొత్త వెంచర్లకు శుభారంభం
విశాఖపట్నం సమీపంలోని నీలకుండిల్ జంక్షన్, అనందపురం (Anandapuram) వద్ద, త్వరలో రాబోయే గూగుల్ డాటా సెంటర్ పక్కన, పేరమ్ గ్రూప్ తమ కొత్త ప్రీమియం వెంచర్ల అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించింది.
ఈ ప్రారంభ కార్యక్రమాన్ని పేరమ్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ. పేరమ్ హరి బాబు గారు శుభారంభం చేశారు. గూగుల్ రోడ్ మరియు నేషనల్ హైవే సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో కొత్త వెంచర్లు రూపుదిద్దుకోనున్నాయని ఆయన తెలిపారు.
గూగుల్ డాటా సెంటర్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రాంతీయ రహదారి అభివృద్ధితో కలిసి అనందపురం – గూగుల్ రోడ్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా మారుతున్నదని పేర్కొన్నారు.
పేరమ్ గ్రూప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులందులోనూ నాణ్యత, పారదర్శకత, కస్టమర్ విశ్వాసాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతుందని తెలిపారు.
పూర్తి వివరాలు కై సంప్రదించండి
పేరం గ్రూప్
Hari Kumar Bhora
హెడ్ అఫ్ సేల్స్ &అడ్మినష్ట్రేషన్
092468 12689